Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...
ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1930
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 9, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930 కు చేరినట్టు రాష్ట్ర వైద్య...
భారత్ లో 60 వేలకు చేరువలో కరోనా కేసులు, 1981 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువైంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,320 కరోనా పాజిటివ్ కేసులు, 95 కరోనా మరణాలు నమోదయ్యాయి....
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి…
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన రసాయన వాయువును అదుపుచేయడానికి అన్నివిధాలుగా...
కరోనా నేపథ్యంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
ఏపీలో 1887, తెలంగాణలో 1122 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. మే 8, శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
దేశంలో పెరిగిన కరోనా తీవ్రత, 56 వేలు దాటినా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావంతో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు...