Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదు – ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు....
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఆరా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు...
దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. నివాళులర్పించిన ప్రధాని మోదీ
దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన నిరంతర కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు....
అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది – ప్రధాని మోదీ
దేశంలో అవినీతిపై పోరాటంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ది కీలకపాత్రని, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ...
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదు – సీఎం కేసీఆర్
ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు సంఘం...