Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో జరిగింది....
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
మునుగోడులో ఆగస్టు 21న భారీ సభ, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ...
హర్ ఘర్ తిరంగా: న్యూఢిల్లీలోని తన ఇంటిపై జాతీయజెండాను ఎగురవేసిన అమిత్ షా
భారత స్వాతంత్య్ర 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా ఆగస్టు 13 మరియు 15...
ఆగస్టు 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యచరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి...
వరద నష్టం అంచనాకై తెలంగాణకు హైపవర్ కమిటీ, అమిత్ షాకు కృతజ్ఞతలు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్...
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్, దాడిపై ఆరా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఫోన్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఎంపీ అర్వింద్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి జరిగిన సంగతి...
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన అమర్నాథ్ యాత్ర నేటినుంచి ప్రారంభమయింది. 2,750 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్ బయలుదేరింది. హిమగిరుల్లో కొలువైన మహాదేవుడి దర్శనం కోసం జమ్ము నుంచి...
ఢిల్లీ చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరఫున ఒడిశా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటిస్తూ కేంద్రంలోని అధికార బీజేపీ నిర్ణయం సంగతి తెలిసిందే. ఈ...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నడ్డా, అమిత్ షా భేటీ, రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?
దేశ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...