Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
రాజ్భవన్లో ‘మహిళా దర్బార్’ నిర్వహించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ శుక్రవారం రాజ్భవన్ వేదికగా మహిళా దర్బార్ను నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈరోజు...
రేపు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా జూన్ 10, శుక్రవారం నాడు రాజ్ భవన్ లో "మహిళా దర్బార్" నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా...
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు హాజరు
ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా...
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై సమగ్ర నివేదిక అందించండి, ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఖమ్మంలో సామినేని సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు....
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’ కార్యక్రమానికి హాజరయ్యారు....
నేడు రాజ్భవన్లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన గవర్నర్ తమిళిసై
రాజ్భవన్లో నేటి సాయంత్రం జరగనున్న ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్లో...
నల్లమల అడవుల్లోని అప్పాపూర్ చెంచు గిరిజన ఆవాసాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు ప్రత్యేక చరిత్రను సృష్టిస్తూ నల్లమల మారుమూల ప్రాంతల్లోని అడవుల్లోకి వెళ్లి ఆదిమ చెంచు గిరిజన తెగ ప్రజలను, నివాసాల్లో సందర్శించి వారితో...
రేపు నల్లమల అడవుల్లో గవర్నర్ తమిళిసై పర్యటన, అప్పాపూర్ గ్రామంలోని చెంచులతో సమావేశం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అప్పాపూర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెంచులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సమావేశం కానున్నారు. నల్లమల అడవుల్లో పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ‘పౌష్టికాహార...
హైదరాబాద్ ఐఐటీలో స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
విద్యాసంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని మానవాళికి తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు....
నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు (సోమవారం), ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసారు. ఈ ఉదయం యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పండితులు...