Home Search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ, పాల్గొన్న ఏపీ గవర్నర్
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్...
తొలిసారిగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్...
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురవడంతో బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఈ...
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ...
ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 11 తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నలుగురు అభ్యర్థుల...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం వైఎస్ జగన్ మర్యాద...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశంలో గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై...
నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని ఏపీ గవర్నర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామక అంశం మరో మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక...