Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలి: మంత్రి తలసాని శ్రీనివాస్
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం...
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం...
నుమాయిష్-2023: పథకాల అమలు, ప్రదర్శన విభాగంలో తెలంగాణ అటవీశాఖకు మొదటి బహుమతి
గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)-2023లో మొదటి బహుమతి లభించింది. నుమాయిష్ ఎగ్జిబిషన్-2023 ముగింపు...
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ...
పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
పాతబస్తీ/ఓల్డ్ సిటీ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ...
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం...
అగ్ని ప్రమాద ఘటనలపై ఉన్నతస్థాయి సమావేశం, ఫైర్ సేప్టి ఆడిట్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు
సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం ముకర్రమ్ ఝా పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
చౌమహల్లా ప్యాలెస్లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రమ్ ఝా పార్థివదేహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు...