Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు...
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి...
డీఆర్డీవో ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి.కామత్
ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి.కామత్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్గా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం...
అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 4వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారకం 'సదైవ్ అటల్' వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,...
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్...
జూలై 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రాక.. భారీ భద్రతా ఏర్పాట్లు
వచ్చే నెల 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా...
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కోవిడ్-19 పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్...
కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు: పొలిటికల్ అఫైర్స్, సెక్యూరిటీ కమిటీల్లో సభ్యులు వీళ్లే
ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 77కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కేబినెట్ కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం...
కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో చేత...