Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్ లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో త్రాగునీరు మరియు సాగునీటికి ఉపయోగపడే రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం...
ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది: సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) 13వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ ను తలుచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్...
నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి...
వైఎస్సార్ కడప జిల్లా వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు....
సీఎం జగన్తో భేటీ అయిన ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ ప్రతినిధులు.. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు మరో ప్రముఖ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంగళవారం సీఎం క్యాంప్...
ఏపీలో రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ‘ఒబెరాయ్ గ్రూప్’ హోటల్స్ నిర్మాణం.. సీఎం జగన్ను కలిసిన సీఈఓ రాజారామన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి ప్రఖ్యాత 'ఒబెరాయ్ గ్రూప్' హోటల్స్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ. 1500 కోట్ల పెట్టుబడులతో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఒబెరాయ్ గ్రూప్ సిద్ధమైంది. ఈ మేరకు ఒబెరాయ్...
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మంగళగిరి టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం – సీఎం వైఎస్ జగన్
47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం సదస్సు చివరి రోజున...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. కాలుష్య నియంత్రణ కోసం ఇకపై ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో భాగంగా.. ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు సీఎం జగన్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన స్టార్ షట్లర్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజనీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ మర్యాదపూర్వకంగా...