Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
శ్రీరామ నవమి సందర్భంగా.. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్ర, 2వేల మంది పోలీసులతో బందోబస్తు
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శ్రీరామ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తుల జై శ్రీ రామ్ నినాదాలతో పాతబస్తీ లోని సీతారాంబాగ్ రామ మందిరం నుంచి...
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా.. రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అనేక ప్రాంతాల్లోని మార్గాల్లో దారి...
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్రంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రికి లేఖ
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. ముఖ్య అతిథిగా పార్టీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగనుంది. ఆరోజున తెలంగాణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
నేడు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రేపు సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (మార్చి 11, శనివారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 8.25 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు...
హైదరాబాద్లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట రెండు ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు...