Home Search
పీవీ సింధు - search results
If you're not happy with the results, please do another search
నేడే ఘనంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభం
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28, 202 నుంచి ఆగస్టు 8, 2022 వరకు మొత్తం 12 రోజుల పాటుగా కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్నాయి. కామన్ వెల్త్ క్రీడా సంబరం...
స్వర్ణపతక విజేత నిఖత్ జరీన్ కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీలు విభాగంలో స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్ కు...
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో 3వ రౌండ్ చేరుకున్న భారత షట్లర్స్
స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్స్ దూసుకుపోతున్నారు. తెలుగు స్టార్ పీవీ సింధు రెండో రౌండ్లో స్లావేకియాకు చెందిన తన ప్రత్యర్థి మార్టిన్ రెపిస్కాను 21-7, 21-9 తేడాతో...
స్వదేశానికి చేరుకున్న భారత అథ్లెట్లు, ఒలింపిక్ పతక విజేతలను సన్మానించిన కేంద్ర మంత్రులు
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. భారత్ అథ్లెట్లలో కొందరు ఇంతకుముందే భారత్ చేరుకోగా, మిగిలిన వారంతా సోమవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారత్...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
ఒలంపిక్స్ లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ అందజేత
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున...
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...
కొరియా మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు,...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...