Home Search
సజ్జల రామకృష్ణారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ప్రభుత్వం అందజేయనున్న రెండు 'వైఎస్సార్' అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలిపింది....
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
ఏలూరు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఏలూరు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. పిటిషన్ లో ప్రభుత్వ...
ఏపీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం, జీపీఎస్పై సూచనలు కోరిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మంగళవారం మంత్రుల బృందం సీపీఎస్ అంశంపై సంప్రదింపుల (కన్సల్టేటివ్) భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు జీపీఎస్పై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక...
రాజ్యసభ ఎన్నికలు: నలుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
నేడు (శనివారం) వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ.. పరిష్కారం దిశగా అడుగులు?
ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. పీఆర్సీ సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా...
నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు...