Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు ప్రకటన?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
ఏపీ కేబినెట్ ఆగస్టు19న భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
104,14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 7, శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం, అదే రోజున జగనన్న విద్యాకానుక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు...
ఆస్పత్రి వద్ద బ్లాక్ బోర్డులపై బెడ్ల ఖాళీల వివరాలు నమోదు చేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 31, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి...
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాఠశాలల్లో...
గ్రామాల్లో పర్యటిస్తా, పథకాల అమలు స్వయంగా పరిశీలిస్తా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, పాఠశాలల్లో నాడు-నేడు పనులు, పలు...