Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
రేపు కర్నూల్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 17, మంగళవారం) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండా...
కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ
కోనసీమలో ఈరోజు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు...
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం...
రేపు కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఆయన రేపు జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నిధులు...
సీఎం జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కొత్త కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు (మే 12, గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది....
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ఇకపై ఐదేళ్లకోసారి.. జగన్ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా.. ఉద్యోగుల...
ఏపీలో రహదారులపై సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి...
మే 16వ తేదీన రైతు భరోసా కార్యక్రమం, గణపవరంకు రానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 16, సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి...
అసని తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. సహాయక శిబిరాలలో ఉన్న కుటుంబాలకు రూ. 2 వేలు ఆర్ధిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం 'అసాని' తుఫానుపై అత్యవసర సమీక్ష జరిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మొదట ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించినా, తర్వాత అది దిశ మార్చుకుని...
భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్, గవర్నర్ ను ఆహ్వానించిన వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో...