Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...
కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
నేడు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
ఏపీకి మూడు బిలియన్ డాలర్లు రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు...
వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...