Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...
‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
ఏపీలో 16 కోట్ల మాస్కులు పంపిణీకి సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ...
ఏపీ సీఎం సహాయ నిధికి కియా మోటార్స్, శ్రీ సిటీ సంస్థ భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 143 కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...
కరోనాపై పోరుకు ఏపీకి మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...