Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నమూనా విడుదల
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ...
ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్డౌన్ ఎత్తివేశాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో...
తెలంగాణలో మద్యం విక్రయాల వేళలపై ఆంక్షలు ఎత్తివేత
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పుడు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేసిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చారు, అయితే...
భారత్ లో ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి
ప్రపంచవ్యాపంగా పలు దేశాలలో కోవిడ్-19 ప్రభావం పెరుగుతుండడంతో, వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ యొక్క మొదటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు...
స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి
కేంద్ర లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నేను బాగానే...
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో 50 పడకల కోవిడ్ వార్డు ప్రారంభం, రూ.2.28 కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆగస్టు 3, సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సిరిసిల్లలోని జిల్లా ఏరియా ఆస్పత్రిలో 50 పడకల...
తెలంగాణలో ఆగస్టు 5 నుంచి జిమ్స్, యోగ సెంటర్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం సవరించిన కోవిడ్-19 నిబంధనలపై ప్రముఖ క్రీడాకారులు మరియు క్రీడా శాఖ...
ఏపీలో ఆ నగరంలో మళ్ళీ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలో 8...
ఏపీలో రోడ్ టాక్స్ చెల్లింపు గడువు సెప్టెంబర్ 30 వరకు పెంపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో, ట్యాక్సీ...