Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్
'సామాజిక సమస్యగా మారిన కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ట్రీట్ మెంటు తో పాటు వైరస్ ని ఎదుర్కొనే...
గ్రామాల్లో పర్యటిస్తా, పథకాల అమలు స్వయంగా పరిశీలిస్తా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, పాఠశాలల్లో నాడు-నేడు పనులు, పలు...
గూగుల్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్, సోషల్ మీడియా సంస్థలు...
అన్లాక్ 3 లో సినిమా హాళ్లు, జిమ్స్ ప్రారంభించే అవకాశం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్, అన్లాక్ 2.0 విధివిధానాల గడువు జూలై 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,02,349 పాజిటివ్ కేసులు, 1090 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు, 49...
సామూహిక నిమజ్జనాలు వద్దు, కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్ ఉత్సవాలు
నగరంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి నగర ప్రజలకు పిలుపునిచ్చింది. గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ...
తెలంగాణలో యూరియా కొరత లేదు, దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, యూరియాపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు...
షూటింగ్ చేసే పరిస్థితులు లేవు, అప్పటి వరకు వేచి ఉండాల్సిందే – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులు, కాపు రిజర్వేషన్స్ సహా పలు అంశాలపై తన అభిప్రాయాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా...
ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనాలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 25 ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88671 కు చేరింది....