Home Search
సోమేశ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు కొంతమంది హైదరాబాద్లోనే ఉండిపోయారు. రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇచ్చిన ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న 400...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...
కరోనాపై రాష్ట్రాల సీఎస్ లతో కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
కరోనా నియంత్రణపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఏప్రిల్ 15, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే 3...
గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 1, బుధవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా...
జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
ముగిసిన కృష్ణా నదీ బోర్డు సమావేశం: తెలంగాణకు 140, ఏపీకి 84 టీఎంసీలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...