Home Search
సోమేశ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా...
జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
ముగిసిన కృష్ణా నదీ బోర్డు సమావేశం: తెలంగాణకు 140, ఏపీకి 84 టీఎంసీలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...
గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...
హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించిన...