Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లో మళ్ళీ లాక్డౌన్ పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 28, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో...
కోవిడ్-19 చికిత్సలో డెక్సామెథసోన్ వాడకానికి అనుమతి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు మందుల వాడకాన్ని సూచిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల చికిత్సకు తాజా చికిత్సా విధానాన్ని ఈ రోజు ప్రకటించింది....
దేశ రాజధాని ఢిల్లీ సమీపానికి చేరుకున్న మిడతల దండు
దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనాతో పోరాడుతుంటే, మిడతల దండు రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. గత నెలరోజులనుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి....
హైదరాబాద్ పాతబస్తీలో 15 రోజుల పాటు స్వచ్చంధంగా దుకాణాలు బంద్
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని కొంతమంది వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న...
కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్న సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్...
రైతే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యం, వ్యవసాయ రంగానికే అగ్రస్థానం
రాష్ట్రంలో రైతులే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యమని, వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అగ్రస్థానం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రవ్యాప్తంగా...
జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల పై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు...
బేగంబజార్ లో జూన్ 28 నుంచి జూలై 5 వరకు స్వచ్ఛంధ లాక్డౌన్
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్...
రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఆగస్టు 12 వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ వంటి టైం టేబుల్ ఆధారిత...
మెడిటేషన్ తో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...