Home Search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్తో భేటీ అయిన సజ్జల.. మంత్రివర్గ తుదికూర్పుపై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత, ఏప్రిల్ 11 న తాజా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే ఆయన,...
త్వరలోనే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? నేతల్లో ఉత్కంఠ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పదవీ కాలంలో తొలిసగం పూర్తయ్యాక మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయని, కొత్తవారికి అవకాశం ఇస్తామని ఏపీ సీఎం వైఎస్...
నవంబర్ 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో...
సెప్టెంబర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15 తేదీవ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం...
విజయవాడలో నూతన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పాల్గొన్న సీఎం జగన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...
మచిలీపట్నంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కృష్ణా జెడ్పీ...
ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్గా ఏవీ రమణారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్చార్జి చైర్మన్ గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ...
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 18, గురువారం ఉదయం...
ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి,...