Home Search
గౌతమ్ సవాంగ్ - search results
If you're not happy with the results, please do another search
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా...
రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...
ఏపీలో అవినీతి అధ్యయనం చేసేందుకు ఐఐఎం తో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి అధ్యయనంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్ లోని...
ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి- ఏడీజీ అయ్యనార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన...
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టిన యనమల
టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్ లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్...
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం వై.ఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని...