Home Search
నితిన్ గడ్కరీ - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగుంచుకుని గురువారం మధ్యాహ్నం...
ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా-ఈ రేసింగ్, ముంబయిలో కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ ఛాంపియన్షిప్ 30 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమం గురువారం ముంబయిలో గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఘనంగా జరిగింది. ముంబయి లో జరిగిన ఫార్ములా-ఈ...
ఆంధ్ర-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఈ వంతెనను...
నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమవనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాజధాని వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో...
పీఎం మోదీతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్. చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్ కి...
కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో చేత...
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ...
అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం, వరదసాయం అందించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ...
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ...