Home Search
శిఖర్ ధావన్ - search results
If you're not happy with the results, please do another search
మూడో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1 తో సమం అయింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారతజట్టుపై దక్షిణాఫ్రికా అద్భుత విజయం...
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 నేడే
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడ పడకుండానే రద్దు అయింది. సెప్టెంబర్ 17, బుధవారం నాడు మొహాలీలో రాత్రి 7...
దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ కు భారత జట్టు ఖరారు
సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచుల టి-20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం...
వెస్టిండీస్ పై వన్డే సిరీస్ గెల్చిన భారత్
వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షము...
వెస్టిండీస్ తో భారత్ చివరి వన్డే నేడే
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు నేడు చివరిదైన మూడవ వన్డే ఆడనుంది. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండో వన్డేలో గెలిచి భారత్ 1-0...
టి-20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన భారత్
వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ల టి-20ల సిరీస్ ను, భారతజట్టు 3-0 తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి టి-20 మ్యాచ్లో కూడ వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. వర్షం...
వెస్టిండీస్ పై టి-20 సిరీస్ గెల్చిన భారత్
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టి-20ల సిరీస్ ను, వరుసగా రెండు విజయాలు సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు సొంతం చేసుకుంది. ఆదివారం నాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో...
వెస్టిండీస్ టూర్ కోసం భారత జట్ల ఎంపిక
ఆగస్ట్ 3 నుంచి జరగనున్న వెస్టిండీస్ టూర్ 2019 లో ఆడనున్న భారత జట్టును జూలై 21 న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మేస్కె ప్రసాద్...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక...
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం 11 మందిని ప్రతిపాదించిన సెలక్షన్ కమిటీ
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...