Home Search
స్టాలిన్ - search results
If you're not happy with the results, please do another search
జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
తమిళనాడులో ప్రతిసంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎంతో ఎదురుచూసారు. అయితే, వారి కోరిక మేరకు ప్రతి ఏటా...
కరోనా వ్యాప్తి : తమిళనాడు రాష్ట్రంలో ఆదివారాలు పూర్తి లాక్డౌన్ విధింపు!
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం...
మణిపూర్ కొత్త గవర్నర్ గా నియమితులైన తమిళనాడు బీజేపీ నాయకుడు లా గణేశన్
తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్ మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు...
ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ సమావేశం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. వర్చువల్ గా జరగనున్న సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
ఆ రాష్ట్రంలో వాహనదారులకు శుభవార్త, లీటర్ పెట్రోల్ పై 3 రూపాయలు తగ్గింపు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరుకి రూ.100 దాటింది. ఈ నేపథ్యంలో పెట్రోల్...
తమిళనాడులో మే 24 నుండి 31 వరకు కఠిన ఆంక్షలతో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 10వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్...
తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు మద్ధతుగా పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు సీఎం...
ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం...
నలుగురు సీఎంలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, కరోనా పరిస్థితులపై చర్చ
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులు,...
తమిళనాడు రాష్ట్రంలో మే 10 నుంచి మే 24 వరకు లాక్డౌన్ విధింపు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం...