Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని ఈ లేఖలో సీఎం...
అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార అవార్డు పేరు మార్పు, సీఎం జగన్ ఆగ్రహం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4,...
ఇసుక కొరత తాత్కాలిక సమస్య – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక...
తొలిసారిగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతున్నారు....
సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్గుప్తా కన్నుమూత
సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
రాష్ట్రంలో ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల పనులు లేక ఆత్మహత్యకు పాల్పడడంతో ఇసుక కొరత సమస్యపై టీడీపీ పార్టీ...
ఏపీలో ఇసుక వారోత్సవాల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, నిరసనలతో వారి గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు...
బాలికపై లైంగిక దాడి ఘటనపై సీఎం జగన్ సీరియస్
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా...
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...