Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్-2021 నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్
త్వరలో జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్ లకు తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల...
పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,510 కరోనా పాజిటివ్ కేసులు, 106 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,12,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,157 కి పెరిగింది. దేశంలో...
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హుజురాబాద్ ఏరియా...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ముందుగా మార్చి 4 వ తేదీన అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం...
పదవీవిరమణ పొందిన సచివాలయ అధికారులను సత్కరించిన సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్కెఆర్ భవన్ లో జీఏడీ మరియు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ : సీఎస్
కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర...
తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం నిర్వహణ
ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో...