Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
లాక్ డౌన్ నేపథ్యంలో “ఒకటో తారీఖు” కష్టాలు …
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు,...
రాష్ట్రంలో రైసుమిల్లులు నిర్వహణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతుల విషయమై అవలంబించాల్సిన విధానం మరియు సంబంధిత ఇతర అంశాలపై మార్చ్ 30 , సోమవారం నాడు ప్రగతి...
సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ఏర్పాటు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి...
కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13...
కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59,...
కరోనా బాధితుల ఇళ్లకు జియో ట్యాగింగ్
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59 ,...
ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
కరోనాపై పోరుకు అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 27, శుక్రవారం నాటికీ దేశంలో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 45,...
కరోనాపై పోరుకు చిరంజీవి, మహేష్ బాబు చెరో కోటి విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా...