Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మార్చ్ 7న ఆర్థికసహాయానికి ఎంపికైన జర్నలిస్టు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్
జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు మార్చి 7, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లు లో...
ఈ నెల 4 వ తేదీన యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి...
గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
దేశంలో రెండో దశ కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా మార్చి 1 న ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర...
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్-11 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
ఐపీఎల్-2021 నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్
త్వరలో జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్ లకు తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల...
పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,510 కరోనా పాజిటివ్ కేసులు, 106 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,12,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,157 కి పెరిగింది. దేశంలో...
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హుజురాబాద్ ఏరియా...