Home Search
సీఎం వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...
దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు మేలుజరిగే...
ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
తిరుమలలో డిక్లరేషన్పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ
తిరుమలలో డిక్లరేషన్ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చే అవసరం లేదని తాను అనలేదని వైవీ...
రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు ప్రకటన?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు...
ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....