Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
శ్రీకృష్ణ దేవరాయులుతో పాటు సైకిలెక్కడానికి నేతలు క్యూ
మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. దీంతో నరసరావుపేట పార్లమెంట్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. వైసీపీలో హేమాహేమీలుగా పేరుబడ్డ కొంతమంది నాయకులు ఇప్పటికే టీడీపీలో...
ఫిబ్రవరి 18న సీమలో విడుదల
ఎన్నికల మేనిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్.. దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18 న రాయలసీమలో వైసీపీ ...
ఓటర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు?
టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విమర్శించిన ఆ రెండు అంశాలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైపు కూడా వేలెత్తి చూపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ..ఇలా రెండు...
మళ్లీ తెరమీదకు వచ్చిన వైఎస్ పంచె కట్టు
అచ్చమైన ఆంధ్రుల పంచెకట్టులో జాతీయస్థాయిలోనూ ఓ వెలుగు వెలిగిన నేత ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు వైఎస్సార్దే. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు చెప్పగానే.. ఆయన...
రాజధాని చుట్టూ వైసీపీ నేతల రాజకీయాలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏపీ రాజధాని అమరావతిగా వద్దని ..మూడు రాజధానులే ముద్దని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు...
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
జగన్ ట్రాప్లో చంద్రబాబు పడిపోయారా?
ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఆరు జాబితాలలో అభ్యర్దులను ప్రకటించిన సీఎం జగన్.. ఏడో జాబితా విడుదలకు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ, జనసేన రెండు పార్టీలు...
వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ పిలుపు
వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఏపీ సీఎం జగన్పై చేసిన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాటును పుట్టించాయి. జగన్ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆయన...
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
టార్గెట్ వైసీపీ.. అవన్నీ నిజమేనా!
అంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే.. జనసేన, టీడీపీ,...