Home Search
కంటి వెలుగు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ ఉద్యోగ నియామక పరీక్షను రద్దు చేసింది. కాగా ఈ ఏడాది జులై 17న మొత్తం 1000 పోస్టుల భర్తీకై...
చైనాని వణికిస్తోన్న కరోనా.. ఒక్క రోజులోనే 20వేల కేసుల నమోదు
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనా దేశంలో కోవిడ్ కలకలం రేపుతోంది. ఇక్కడ ఒక్కరోజే 20 వేలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నమోదైన...
బ్రిటన్ లో ఒక్కరోజే 90 వేలకు పైగా కరోనా కేసులు
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో బ్రిటన్ లోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్ లో గత 24 గంటల్లో 90,418 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు భారీగా...
భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. "దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా...
బ్లాక్ ఫంగస్ లక్షణాలు, ఎవరికి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనాకు తోడు కొందరు ప్రజలు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి బారినపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది....
సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ప్రసంగం హైలైట్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రసంగం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ...
మా బాసులు ఢిల్లీలో లేరు, తెలంగాణ ప్రజలే మా బాసులు: సీఎం కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తున్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రమంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్...
ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం, 108 ఉద్యోగుల సేవలు మరువలేం: మంత్రి ఈటల
108 ఉద్యోగులు జీతం కోసం పనిచేసే వారు కాదని, మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టే వారని, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ: మంత్రి ఈటల
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలు ఉండగా, ఈ నెలలో మరో 26 ప్రారంభించబోతున్నామని, మొత్తంగా మూడు వందల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...