Home Search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2021-22
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయిన వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి...
మే 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మే 20వ తేదీ 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత కరోనా...
ఏపీలో 3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు, 53.57 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం...
ఏపీలో నవంబర్ 30 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...
ఏపీ బడ్జెట్ 2020-21 హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన...
ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...