Home Search
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్...
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని...
సీఎం వైఎస్ జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
వైఎస్ఆర్ చేయూత పథకం: 2.72 లక్షల మహిళలకు రూ.510 కోట్లు అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆగస్టు 12 న “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన...
గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే....
తుంగభద్ర పుష్కరాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రాలయం మఠం ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు కలుసుకున్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు...
విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...
సచివాలయ పరీక్షలు: కరోనా పాజిటివ్ వున్నఅభ్యర్ధులకు ఐసోలేషన్ రూములు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
ఏపీలో సచివాలయ ఉద్యోగాల భర్తీ: సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆగస్టు...