Home Search
మంత్రి మల్లారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు : సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని ఇప్పుడిప్పుడే మొదలౌవుతున్న తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో వినూత్నరీతిలో ఆలోచన చేయాలని, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా...
టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయశక్తి, గ్రేటర్ నాయకులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్ లోని జలవిహార్ లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...
దుబ్బాకలో కీలక పరిణామం, మళ్ళీ సొంతగూటికి చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్స్
దుబ్బాక మునిసిపాలిటీలో ఆసక్తికర రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయిన మట్ట మల్లారెడ్డి (3వ వార్డు), దివిటి కనకయ్య (7వ వార్డు), దుబ్బాక బాలకృష్ణ గౌడ్ (8వ...
స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్: జీహెచ్ఎంసీ పరిధిలో తొలిరోజు 21666 మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. హైరిస్క్...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన...
గ్రేటర్ ఎన్నికల ప్రచారం: టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ల జాబితా ఇదే…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్ పక్రియ కొనసాగుతుంటుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కీలక నేతలకు ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు...
రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో...
రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న వివిధ స్థాయిల్లోని విద్యాసంస్థల్లో ప్రమాణాల...
నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...