Home Search
రాజీవ్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకి 3 లక్షల ఎక్స్ గ్రేషియా: హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంగళవారం నాడు అగ్నిమాపక డీజీ సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి.చందన దీప్తి మరియు...
రేపు మునుగోడు పర్యటనకు వెళ్లనున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ నడుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిలో...
నేడు ‘ఛలో రాజ్భవన్’కు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్.. అడ్డుకున్న పోలీసులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేధింపులకు వ్యతిరేకంగా 'ఛలో రాజ్భవన్' కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చింది. ఈ...
రాజ్యసభ ఎన్నికలు: 7 రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆయా...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో...
ఐపీఎల్-2021 నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్
త్వరలో జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్ లకు తెలంగాణ రాష్ట్ర...
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2020 ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
రాష్ట్రంలో లక్ష కల్లాలు, రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలి – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 16, మంగళవారం నాడు ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు,...
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం – ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా మూడు కొత్త మార్గాలుకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు....