Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఈఏపీ సెట్-2022 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీసెట్-2022 ను జూలై 4 నుంచి 12వ తేదీవరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ...
విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ
ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,...
వైఎస్సార్సీపీ ఫ్లీనరీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం, ప్లీనరీ నిర్వహణకై కమిటీలు, కన్వీనర్లు వీళ్ళే…
వైఎస్సార్సీపీ ఫ్లీనరీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో...
మరికాసేపట్లో ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు (జూన్ 22, బుధవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షా ఫలితాలను విజయవాడలో రాష్ట్ర...
ఏపీ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా రంగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత...
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల.. ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. మొత్తం 6,15,980...
ఏపీలో నేటి నుంచి వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. పాల్గొంటున్న 17 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించటానికి అధికార పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే 'గడప గడపకు ప్రభుత్వం' పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి...
ఏపీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం, జీపీఎస్పై సూచనలు కోరిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మంగళవారం మంత్రుల బృందం సీపీఎస్ అంశంపై సంప్రదింపుల (కన్సల్టేటివ్) భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు జీపీఎస్పై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక...