Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
అర్చకులకు రూ.5 వేల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు...
ఏపీ సీఎం సహాయ నిధికి కియా మోటార్స్, శ్రీ సిటీ సంస్థ భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 143 కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...
కరోనాపై పోరుకు ఏపీకి మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...
కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...