Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం: సీఎం జగన్
రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం వైఎస్ జగన్ మర్యాద...
ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. "ఈ సంవత్సరం మన రాష్ట్రానికి మరియు ప్రజలకు శాంతి, అపారమైన శ్రేయస్సు తీసుకురావాలి. ప్రజల కలలు,...
విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...
రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1766 కోట్లు జమ : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు...
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్లు నిర్మాణం ప్రారంభించే పండుగ – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఊరందూరు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల...
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని...
ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్, 15 రోజుల్లో 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్లు పట్టాల...
రాష్ట్రప్రజలకు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. "సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు...
పులివెందులలో రూ 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...