Tag: CM Chandrababu Directs Officials For Establishment of 5
ఏపీలో 5వేల ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు – సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరు, ఉత్పత్తి...


































