Tag: Jagananna Vasati Deevena Scheme Updates
జగనన్న వసతి దీవెన: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమచేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న...
































