Tag: Jagananna Vidya Deevena
తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యతోనే సాధ్యం – సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న విద్యాదీవెన' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి...
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
జగనన్న విద్యాదీవెన కింద 11.02 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి రూ.694 కోట్ల నిధులు విడుదల చేశారు. గురువారం ఉదయం బాపట్ల ఆర్ట్స్...
జగనన్న విద్యాదీవెన కింద 10.97 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693.81 కోట్లు జమ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం రెండవ విడత కింద రూ.693.81 కోట్ల నిధులు విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద...
జగనన్న విద్యాదీవెన మొదటి విడత కింద రూ.671.45 కోట్ల నిధులు విడుదల : సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ‘జగనన్న విద్యాదీవెన’ పథకం మొదటి విడత కింద రూ.671.45 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల దరఖాస్తు గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన”, "జగనన్న వసతి దీవెన" పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన...
జగనన్న విద్యాదీవెన: డిసెంబర్ 30 వరకు రెన్యువల్స్ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా...
‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...









































