Tag: Jagananna Vidya Kanuka Scheme In Ap
42,34,322 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్, ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని...
అక్టోబర్ 5 కి జగనన్న విద్యా కానుక వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు కోసం “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2020–21 విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 10వ తరగతి...
స్కూల్స్ ప్రారంభం రోజే “జగనన్న విద్యా కానుక”, 39.70 లక్షల విద్యార్థులకు 7 రకాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "జగనన్న విద్యా కానుక" పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2020–21 విద్యా...





































