Tag: Jaganannaku Chebudam soon
ఏపీలో మే 9న ప్రతిష్టాత్మకంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం – స్పందనపై సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 9వ తేదీన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం 'స్పందన'పై సమీక్షలో భాగంగా ఆయన కీలక ప్రకటన...




































