Tag: Jana Sena chief Pawan Kalyan
బ్రో సినిమా వివాదంపై పవన్ స్పందన ఇదే..!
బ్రో సినిమాపై రంకెలు వేస్తున్న వారికి పవన్ దీటైన సమాధానం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా బ్రో సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో విడుదలైన...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని...
రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (బుధవారం, మే 10, 2023) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను...
యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, నారా లోకేష్ ఆగ్రహం
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న...
రెండో రోజు ముగిసిన నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర, మూడో రోజు షెడ్యూల్ ఇదే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు ముగిసింది. యాత్ర మొదటి రోజు 8.5 కిలోమీటర్లు సాగగా.. రెండో రోజు శాంతిపురం మండలంలో 9.3 కిలోమీటర్ల...
టీడీపీ ‘యువగళం’ ఆగదు.. జనసేన ‘వారాహి’ ఆగదు, మా యాత్రలను జీవో 1 అడ్డుకోలేదు...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 'యువగళం' ఆగదని.. అలాగే జనసేన 'వారాహి' కూడా ఆగదని ప్రకటించారు యువనేత నారా లోకేష్. శుక్రవారం కుప్పంలో లోకేష్ నేతృత్వంలో 'యువగళం' పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం, విజయవాడలో వారాహి ప్రచార రథం నుంచి జనసేనాని...
రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని...
తెలంగాణలో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేస్తాం, పొత్తుకు ఎవరైనా వస్తే సంతోషం:...
తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలని, అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశాన్ని బట్టి 7 నుంచి 14 అసెంబ్లీ...
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్.. ఇంద్రకీలాద్రిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కానక దుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళవారం తెలంగాణ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించుకుని తన 'వారాహి' ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే....
తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం, కొండగట్టులో వారాహి వాహనం నుంచి...
వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్ధం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టినట్లు...







































