Tag: President Kovind
రాష్ట్రపతి భవన్ లో నేడే రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు (మార్చి 28, సోమవారం) రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మార్చి 21...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...
నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021...
రాష్ట్రపతి భవన్లో ఆరోగ్యవనాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పాల్గొన్న ప్రధాని మోదీ
రాష్ట్రపతి భవన్లో నూతనంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆరోగ్య వనం...
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు
మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్, మేఘాలయ...
శీతాకాల విడిదికై హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 29 నుండి జనవరి 3వతేది వరకు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్...
కల్నల్ సంతోష్బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం, రాష్ట్రపతి నుంచి అందుకున్న కుటుంబసభ్యులు
కల్నల్ సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీర్ చక్ర” పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక బలగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక వార్టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర్ చక్ర రెండో అత్యున్నత...
రాష్ట్రపతి భవన్ లో ఘనంగా 2021 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశంలో పలు రంగాల్లో విశిష్టమైన సేవలు, అసాధారణ విజయాలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పలువురికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021...
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...













































