Tag: President Of India Droupadi Murmu
రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హాజరైన...
భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'పద్మశ్రీ' అవార్డులను బుధవారం రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆస్కార్-విజేత, ప్రముఖ టాలీవుడ్ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి పద్మశ్రీ...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భేటీ అయ్యారు....
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భేటీ
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) రాష్ట్రపతి...
ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఒడిశాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా...
ఇండోర్లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (జనవరి 10, మంగళవారం) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసీ భారతీయ...
2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో...
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ...
హకీంపేట ఎయిర్బేస్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఐదు రోజుల శీతాకాల విడిది కోసం తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్న...












































