Tag: President of India
నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
జీవితంలో తొలిసారి దేశంలో పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నానని రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నూతన...
ఇండియా పేరును తమ దేశానికి పెట్టుకుంటామంటున్న పాకిస్తాన్
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది పాకిస్తాన్ తీరు. ఎందుకంటే ఇండియా పేరు భారత్గా మారనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ముందు...
మంత్రి పదవులకు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా, ఆమోదించిన సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరి రాజీనామాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత,...
పీఎం కిసాన్ 13వ విడత: రూ.16,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ,...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భేటీ
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) రాష్ట్రపతి...
మనీశ్ సిసోడియాకు మరో షాక్, స్నూపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ప్రత్యేకంగా రూపొందించిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై స్నూపింగ్ ఆరోపణలకు సంబంధించి...
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులకు ప్రధాని మోదీ అభినందనలు
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం పొందిన ప్రతిభావంతులైన యువకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సంగీత నాటక అకాడమీ చేసిన ట్వీట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ, "ఉస్తాద్ బిస్మిల్లా...
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన జిల్లా...
గుజరాత్లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హార్దిక్ పటేల్కు షాక్ తగిలింది. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు 2017లో ఒక కేసుకి సంబంధించి విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై...
స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫోన్ కాల్ సందర్భంగా పరస్పర...
త్రిపుర రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. త్రిపురలో నేడు ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును...







































