Tag: prime minister modi
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
అమరావతికే పట్టం అని మరోసారి తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో కూడా రాజధాని అమరావతికి తిరుగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీని కోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామని హామీ...
మహా కుంభమేళాకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు...
రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం.. అమరావతికి కేంద్రం మరో వరం
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించడంతో.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15 వేల...
అమెరికా నుంచి మోదీకి ఆహ్వానం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ రోజురోజుకు హీటెక్కుతోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లతో నగర వీధులు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు ప్రయత్నాలు చేయగా..ఇటు మరోసారి ఎలా అయినా అధికారంలోకి రావడానికి...
మంకీపాక్స్పై కేంద్రం అప్రమత్తం..
ప్రపంచవ్యాప్తం ఎన్నో దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్.. ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తాజాగగా అధికారులతో సమీక్షీంచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎంపాక్స్ వైరస్పై ప్రపంచ...
ఈ ఏడాది థీమ్ ఇదే
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ...
ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండా
ఆగస్ట్ 15 వస్తుందంటేనే భారతీయుల హృదయాలు దేశభక్తితో పులకించిపోతాయి. ప్రతీ వీధి, ప్రత గల్లీ కూడా జాతీయ జెండా రెపరెపలతో కళకళలాడుతుంది. దీనిపై స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది...
ఎత్తైన సొరంగం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్గిల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు మోదీ నివాళులర్పించారు....
ప్రధాని మోడీతో భేటీ కానున్న చంద్రబాబు.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరినాక రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జూలై మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు ఈ...
టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోడీ
లోక్సభలో స్పీకర్ పదవిపై ఉత్కంఠ వీడిన విషయం తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇచ్చేందుకు అధికార ఎన్డీయే కూటమి అంగీకరించలేదు. దీంతో ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవి కోసం అభ్యర్థిని...










































