Tag: Prime Minister’s Museum
ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన "ప్రధానమంత్రి సంగ్రహాలయ" అనే కొత్త మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర...
ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం ‘పీఎం మ్యూజియం’ ఏర్పాటు చేశాం – ప్రధాని మోదీ
14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించేందుకు ఎన్డిఎ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీలతో అన్నారు. అందుకే ప్రధానమంత్రుల గొప్పతనం చాటడం కోసం...



































