Tag: PV Narasimha Rao’s Daughter Surabhi Vani Devi as TRS MLC Candidate
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురభి వాణీదేవి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ పట్టభద్రుల స్థానానికి...
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తెను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...


































