Tag: jana sena
సోమవారానికి అన్ని డిపోలకు రూ.99 మద్యం..
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా దుకాణాల కేటాయింపు అయితే పూర్తై రెండ్రోజులు పూర్తయ్యాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో దుకాణాలు తెరుచుకోలేదు. మద్యం దుకాణాల దక్కించుకున్న వారిలో...
క్యూ కడుతున్న మద్యం ప్రియులు.. ఏపీలో మద్యం బాటిల్స్తో కళకళలాడుతున్న దుకాణాలు
ఏపీలో బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేసింది. దీంతో మద్యం బాటిళ్లతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే.. మందు బాబులకు కొత్త మద్యం షాపులతో పాటే రెండు కిక్కిచ్చే వార్తలును ఏపీ...
ఏపీలో తెరుచుకున్న ప్రైవేటు మద్యం షాపులు..
ఏపీలో నేటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా...
ఏపీలో మద్యం షాపులకు భారీ రెస్పాన్స్ అమెరికా, యూరప్ నుంచి కూడా దరఖాస్తులు..!
ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి.ఈరోజు సాయంత్రం వరకూ గడువు ఉండటతో ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా మద్యం దుకాణాల కోసం లక్ష దరఖాస్తులు వస్తాయని,...
మద్యం షాపుల టెండర్లకు భారీగా దరఖాస్తులు..
ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సోమవారం వరకు 20 వేల దరఖాస్తులు మాత్రమే రాగా... బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 57 వేల 709కు చేరింది. కేవలం ఈ...
ఈరోజు జనసేనలోకి బాలినేని
తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరనున్నారు. అయితే ముందుగా బలప్రదర్శన చేసి, అనుచరగణంతో ఘనంగా...
తల్లికి వందనం, ఉచిత బస్సు అమలుకు డేట్ ఫిక్స్
సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ...
గోవా కంటే కూడా చీప్.. ఏపీ మందు బాబులకు ఖుషీ కబురు
ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై .. ఏపీ ప్రభుత్వం బుధవారం కేబినేట్లో ఆమోదం...
సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన… ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం మారాక కూడా వైసీపీ...
సుహాసినికి సీఎం చంద్రబాబు కీలక పదవి
ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు కూటమి ప్రభుత్వంగా వచ్చిన తర్వాత కొత్త వ్యూహాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడ రాజ్యసభలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదు. తాజాగా వైసీపీ...











































