Tag: President Ramnath Kovind Will Visit tirumala
నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...




































